Telangana congress:మహేశ్ కుమార్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకర్గాల వారీగా సమావేశాలు

Parliamentary constituency-wise meetings chaired by Mahesh Kumar

On
 Telangana congress:మహేశ్ కుమార్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకర్గాల వారీగా సమావేశాలు

మహేశ్ కుమార్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకర్గాల వారీగా సమావేశాలు.

హైదరాబాద్ - సూర్య టుడే :తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మెదక్ పార్లమెంటు నియోజవర్గ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరగనుంది. ఈ సమావేశాలకు ముఖ్యఅతిథిగా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరుకాబోతున్నారు. సమావేశంలో పాల్గొననున్న పార్లమెంట్ పరిధిలోని మంత్రులు, ఇంచార్జ్ మంత్రి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజక వర్గాలలో పోటీ చేసిన అభ్యర్థులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్ లు, కార్పొరేషన్ చైర్మన్ లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే లు, మాజీ ఎమ్మెల్సీ లు, అధికార ప్రతినిధులు, జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనుబంధ సంఘాలలో ఉన్న నాయకులు, సీనియర్ నాయకులు. పాల్గొనలన్నారు.

Views: 49

Latest News

Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. జీవో జారీ! ... Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. జీవో జారీ! ...
హైదరాబాద్ -సూర్య టుడే:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వేసవి ప్రారంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఈ మేరకు ప్రభుత్వం...
Yoga vs Walking:నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
TUWJ(IJU ):టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి
Mal Reddy Ram Reddy:జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ఆర్ధికసాయం అందజేత
CM Chandrababu : తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేశారు- చంద్రబాబు
గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు- పాయల్ శంకర్‌
YS Jagan:మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే- జగన్‌