Category
telangana news live
Telangana 

Harsha Rao Vs Revanth Reddy :రేవంత్‌ రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌

Harsha Rao Vs Revanth Reddy :రేవంత్‌ రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌ రేవంత్‌ రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌ హైదరాబాద్ -సూర్య టుడే : సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. బీఆర్ఎస్‌ హయాంలో ఎస్‌ఎల్‌బీసీ పనులు జరగలేదని నిరూపించాలని అన్నారు. అలా నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. లేదంటే సీఎం పదవికి రేవంత్‌ రెడ్డి రాజీనామా చేస్తారా?.. అని ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌బీసీ...
Read More...
Telangana 

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది ఆచూకీ తెలియక కుటుంబ సభ్యుల ఆందోళన

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది ఆచూకీ తెలియక కుటుంబ సభ్యుల ఆందోళన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది ఆచూకీ తెలియక కుటుంబ సభ్యుల ఆందోళన నాగర్‌ కర్నూల్‌- సూర్య టుడే నాగర్‌ కర్నూల్‌ జిల్లా దోమలపెంటకు సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు పదో రోజుకు చేరుకున్నాయి. షిఫ్ట్‌ల వారీగా రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. జీపీఆర్‌ ఆధారంగా అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా తవ్వకాలు చేపట్టారు. టన్నెల్‌లో చిక్కుకున్న...
Read More...
Telangana 

dangeres-virus-congress: కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్ ..ఎక్స్‌లో కేటీఆర్‌

dangeres-virus-congress: కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్ ..ఎక్స్‌లో కేటీఆర్‌ ముఖ్యమంత్రి రాసుకునే “చీకటి చరిత్ర”ఇదేనా..? Is this the "dark history" that the Chief Minister is writing?
Read More...
Telangana 

Telangana congress:మహేశ్ కుమార్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకర్గాల వారీగా సమావేశాలు

 Telangana congress:మహేశ్ కుమార్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకర్గాల వారీగా సమావేశాలు మహేశ్ కుమార్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకర్గాల వారీగా సమావేశాలు. హైదరాబాద్ - సూర్య టుడే :తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మెదక్ పార్లమెంటు నియోజవర్గ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు...
Read More...