Telangana

Telangana 

TUWJ(IJU ):టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి

TUWJ(IJU ):టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి ఏకపక్షంగా కమిటీని వేయడం అన్యాయం  రాష్ట్ర కమిటీని పక్కదారి పట్టించిన శ్రీకాంత్ రెడ్డి.   *మాజీ మంత్రి పీఆర్వోను జిల్లా అధ్యక్షుడిగా చేయడం సిగ్గుచేటు.  *పదవి, మార్పు ఎజెండాగా టీయూడబ్ల్యుజే రంగారెడ్డి జిల్లా మహాసభ.  *కమిటీ రద్దు చేయకపోతే ప్రత్యామ్నయం చూసుకుంటాం.  *రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యుజే సీనియర్ జర్నలిస్టులు రఘుపతి, గణేష్.
Read More...
Telangana 

Mal Reddy Ram Reddy:జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ఆర్ధికసాయం అందజేత

 Mal Reddy Ram Reddy:జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన  రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి  ఆర్ధికసాయం అందజేత తుర్కయంజాల్- సూర్య టుడే:ఇటీవల ఆకస్మికంగా చనిపోయిన విశాలాంధ్ర దినపత్రిక విలేకరి సూరేపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను బుధవారం రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి పరామర్శించారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం పరంగా ఆదుకోవడానికి అన్ని విధాల కృషి చేస్తామని తెలిపారు.బాధిత కుటుంబాన్ని పరామర్శించినవారిలోటీపీసీసీ సభ్యులు కాకుమాను సునీల్, కాంగ్రెస్ నేతలు...
Read More...
Telangana 

గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు- పాయల్ శంకర్‌

గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు- పాయల్ శంకర్‌ గవర్నర్ జిష్ణుదేవ్‌ నోట ప్రభుత్వం పూర్తిగా అబద్ధాలు చెప్పించిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ అన్నారు. రైతు రుణమాఫీ ఇంకా పూర్తి కాకుండానే పూర్తి చేసినట్లు గవర్నర్ తో మాట్లాడించారని ఆరోపించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేశామని గవర్నర్ ప్రసంగం లో చెప్పారని.. ఏ మహిళను కోటీశ్వరులుగా చేశారో వాళ్ళనే అడుగుదామని అన్నారు పాయల్‌...
Read More...
Andhra Pradesh  Telangana 

Janasena :ఈనెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. భారీ ఏర్పాట్లు

Janasena :ఈనెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. భారీ ఏర్పాట్లు జనసేన ఆవిర్బావ సంబరాలకు చిత్రాడ గ్రామం ముస్తాబవుతోంది.  ఈనెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో 25 ఎకరాల ప్రాంగణంలో సభ నిర్వహించబోతున్నారు.  జనసేన పార్టీ విజయోత్సవ సభలా ఆవిర్భావ సభకు భారీ...
Read More...
Telangana 

డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం వివాదం.. మచిలీపట్నం వైసీపీ ఆఫీసు దగ్గర పోలీసులు

డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం వివాదం.. మచిలీపట్నం వైసీపీ ఆఫీసు దగ్గర పోలీసులు కృష్ణాజిల్లా మచిలీపట్నం వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద టెన్షన్‌ వాతావరణం నెలకొంది. డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం వివాదాస్పదంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. స్టేటస్‌ కో ఉన్న వైసీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి వైసీపీ కార్యాలయానికి వెళ్లే డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం చేపట్టారు...
Read More...
Telangana 

శ్రీనివాస్ కుటుంబానికి ఆర్ధికసాయం

శ్రీనివాస్ కుటుంబానికి ఆర్ధికసాయం తుర్కయంజాల్- సూర్య టుడే:ఇటీవల ఆకస్మికంగా చనిపోయిన విశాలాంధ్ర దినపత్రిక విలేకరి సూరేపల్లి శ్రీనివాస్ కుటుంబానికి రంగారెడ్డి జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి రూ.11వేలు ఆర్ధిక సాయం అందజేశారు. తుర్కయంజాల్ లోని నివాసంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులను లక్ష్మారెడ్డి పరామర్శించారు. తాము ఉన్నామని వారికి భరోసా కల్పించారు. ఏ అవసరం వచ్చినా...
Read More...
Telangana 

ప్రభుత్వాన్ని అప్పులపై నిలదీయాలి.. కేసీఆర్‌ దిశానిర్దేశం

ప్రభుత్వాన్ని అప్పులపై నిలదీయాలి.. కేసీఆర్‌ దిశానిర్దేశం    హైదరాబాద్-సూర్య టుడే:రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి. అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం మూడు గంట‌ల‌కు పైగా కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా బ‌డ్జెట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు కేసీఆర్...
Read More...
Telangana 

అసెంబ్లీ సమావేశాలకు నేను కూడా వస్తున్నా- కేసీఆర్‌

అసెంబ్లీ సమావేశాలకు నేను కూడా వస్తున్నా- కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు నేను కూడా వస్తున్నా- కేసీఆర్‌ హైదరాబాద్-సూర్య టుడే: రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి. అధికార పక్ష, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.  పార్టీ అధినేత కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం మూడు గంట‌ల‌కు పైగా కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా బ‌డ్జెట్...
Read More...
Telangana 

సజ్జనార్ అవినీతిపై విచారణ జరిపించి మా ఉద్యోగాలను మాకు ఇవ్వండి-

సజ్జనార్ అవినీతిపై విచారణ జరిపించి మా ఉద్యోగాలను మాకు ఇవ్వండి- సజ్జనార్ అవినీతిపై విచారణ జరిపించి మా ఉద్యోగాలను మాకు ఇవ్వండి- తొలగించిన ఆర్టీసీ కార్మికులుగత బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో తొలగించబడిన ఆర్టీసీ కార్మికుల ను తిరిగి విధులలోకి తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. చిన్న చిన్న తప్పులకే తమను విధుల...
Read More...
Telangana 

Hyderabad:గండిపేట దగ్గర కారు బోల్తా.. సీబీఐటీ కళాశాల ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి

Hyderabad:గండిపేట దగ్గర కారు బోల్తా.. సీబీఐటీ కళాశాల ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి గండిపేట దగ్గర కారు బోల్తా.. సీబీఐటీ కళాశాల ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి రంగారెడ్డి జిల్లా నార్సింగి మూవీ టవర్స్‌ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో CBIT విద్యార్థి మృతి చెందాడు. మరో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మూవీ టవర్స్‌ వద్ద అదుపుతప్పిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆరుగురు CBIT...
Read More...
Telangana 

Family Suicide: ఆర్థిక ఇబ్బందుల తోకుటుంబం ఆత్మహత్య

Family Suicide: ఆర్థిక ఇబ్బందుల తోకుటుంబం ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందుల తోకుటుంబం ఆత్మహత్య హైదరాబాద్‌:హైదరాబాద్‌లోని హబ్సిగూడలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (44), కవిత (35) దంపతులు ఏడాది క్రితం హబ్సిగూడకు వచ్చారు. వీరికి విశ్వాన్‌రెడ్డి (10), శ్రీతరెడ్డి(15) సంతానం. చంద్రశేఖర్‌రెడ్డి కొంతకాలంపాటు ఒక ప్రైవేటు...
Read More...
Telangana 

Lift Accident:లిఫ్ట్ ప్రమాదంలో పోలీస్ అధికారి మృతి

Lift Accident:లిఫ్ట్ ప్రమాదంలో పోలీస్ అధికారి మృతి రాజన్న సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ పోలీసు ఉన్నతాధికారి లిఫ్ట్ ప్రమాదంలో మరణించారు. సిరిసిల్లలోని ఓ బిల్డింగ్ లో లిఫ్ట్ కేబుల్ తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ పడిపోయింది. ఆ సమయంలో లిఫ్ట్ లోనే ఉన్న పోలీస్ అధికారి గంగారామ్ (55) దుర్మరణం పాలయ్యారు. గంగారామ్ తెలంగాణ స్పెషల్ పోలీస్ 17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్...
Read More...