P.Rajesh
Astrology 

Yoga vs Walking:నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?

Yoga vs Walking:నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా? నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా? ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్‌తో కూడుకుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. చాలా మంది వ్యాధులకు దూరంగా...
Read...
Telangana 

TUWJ(IJU ):టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి

TUWJ(IJU ):టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి ఏకపక్షంగా కమిటీని వేయడం అన్యాయం  రాష్ట్ర కమిటీని పక్కదారి పట్టించిన శ్రీకాంత్ రెడ్డి.   *మాజీ మంత్రి పీఆర్వోను జిల్లా అధ్యక్షుడిగా చేయడం సిగ్గుచేటు.  *పదవి, మార్పు ఎజెండాగా టీయూడబ్ల్యుజే రంగారెడ్డి జిల్లా మహాసభ.  *కమిటీ రద్దు చేయకపోతే ప్రత్యామ్నయం చూసుకుంటాం.  *రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యుజే సీనియర్ జర్నలిస్టులు రఘుపతి, గణేష్.
Read...
Telangana 

Mal Reddy Ram Reddy:జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ఆర్ధికసాయం అందజేత

 Mal Reddy Ram Reddy:జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన  రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి  ఆర్ధికసాయం అందజేత తుర్కయంజాల్- సూర్య టుడే:ఇటీవల ఆకస్మికంగా చనిపోయిన విశాలాంధ్ర దినపత్రిక విలేకరి సూరేపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను బుధవారం రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి పరామర్శించారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం పరంగా ఆదుకోవడానికి అన్ని విధాల...
Read...
Andhra Pradesh 

CM Chandrababu : తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేశారు- చంద్రబాబు

CM Chandrababu : తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేశారు- చంద్రబాబు తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు సీఎంగా పనిచేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇచ్చిన వాటా మీద కోర్టుకు వెళ్లారని ఆరోపించారు. మహిళల గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే.. తల్లి,...
Read...
Telangana 

గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు- పాయల్ శంకర్‌

గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు- పాయల్ శంకర్‌ గవర్నర్ జిష్ణుదేవ్‌ నోట ప్రభుత్వం పూర్తిగా అబద్ధాలు చెప్పించిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ అన్నారు. రైతు రుణమాఫీ ఇంకా పూర్తి కాకుండానే పూర్తి చేసినట్లు గవర్నర్ తో మాట్లాడించారని ఆరోపించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేశామని గవర్నర్ ప్రసంగం...
Read...
Andhra Pradesh 

YS Jagan:మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే- జగన్‌

YS Jagan:మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే- జగన్‌ మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే- జగన్‌ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని.. మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఇవాళ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో...
Read...
Andhra Pradesh  Telangana 

Janasena :ఈనెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. భారీ ఏర్పాట్లు

Janasena :ఈనెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. భారీ ఏర్పాట్లు జనసేన ఆవిర్బావ సంబరాలకు చిత్రాడ గ్రామం ముస్తాబవుతోంది.  ఈనెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో 25 ఎకరాల...
Read...
Telangana 

డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం వివాదం.. మచిలీపట్నం వైసీపీ ఆఫీసు దగ్గర పోలీసులు

డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం వివాదం.. మచిలీపట్నం వైసీపీ ఆఫీసు దగ్గర పోలీసులు కృష్ణాజిల్లా మచిలీపట్నం వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద టెన్షన్‌ వాతావరణం నెలకొంది. డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం వివాదాస్పదంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. స్టేటస్‌ కో ఉన్న వైసీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ...
Read...
Telangana 

శ్రీనివాస్ కుటుంబానికి ఆర్ధికసాయం

శ్రీనివాస్ కుటుంబానికి ఆర్ధికసాయం తుర్కయంజాల్- సూర్య టుడే:ఇటీవల ఆకస్మికంగా చనిపోయిన విశాలాంధ్ర దినపత్రిక విలేకరి సూరేపల్లి శ్రీనివాస్ కుటుంబానికి రంగారెడ్డి జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి రూ.11వేలు ఆర్ధిక సాయం అందజేశారు. తుర్కయంజాల్ లోని నివాసంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులను...
Read...
Telangana 

ప్రభుత్వాన్ని అప్పులపై నిలదీయాలి.. కేసీఆర్‌ దిశానిర్దేశం

ప్రభుత్వాన్ని అప్పులపై నిలదీయాలి.. కేసీఆర్‌ దిశానిర్దేశం    హైదరాబాద్-సూర్య టుడే:రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి. అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం మూడు గంట‌ల‌కు పైగా కొన‌సాగింది....
Read...
Telangana 

అసెంబ్లీ సమావేశాలకు నేను కూడా వస్తున్నా- కేసీఆర్‌

అసెంబ్లీ సమావేశాలకు నేను కూడా వస్తున్నా- కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు నేను కూడా వస్తున్నా- కేసీఆర్‌ హైదరాబాద్-సూర్య టుడే: రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి. అధికార పక్ష, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.  పార్టీ అధినేత కేసీఆర్...
Read...
Telangana 

సజ్జనార్ అవినీతిపై విచారణ జరిపించి మా ఉద్యోగాలను మాకు ఇవ్వండి-

సజ్జనార్ అవినీతిపై విచారణ జరిపించి మా ఉద్యోగాలను మాకు ఇవ్వండి- సజ్జనార్ అవినీతిపై విచారణ జరిపించి మా ఉద్యోగాలను మాకు ఇవ్వండి- తొలగించిన ఆర్టీసీ కార్మికులుగత బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో తొలగించబడిన ఆర్టీసీ కార్మికుల ను తిరిగి విధులలోకి తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల...
Read...

About The Author

 P.Rajesh  Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.