National

National  Telangana 

Jishnudev Varma:దత్తత గ్రామంలో అభివృద్ది పనులకు గవర్నర్‌ శంకుస్థాపనలు

Jishnudev Varma:దత్తత గ్రామంలో అభివృద్ది పనులకు గవర్నర్‌ శంకుస్థాపనలు హైదరాబాద్‌: ములుగు జిల్లా కొండపర్తి గ్రామాన్ని గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్నారు. మంత్రి సీతక్కతో కలిసి గ్రామంలో పర్యటించిన అనంతరం.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో జిష్ణుదేవ్ వర్మ మాట్లాడారు. తెలంగాణలో మొదటిసారి అడవి ప్రాంతానికి వచ్చానని.. ఇక్కడికి వస్తుంటే తన సొంతూరుకు వెళ్లిన అనుభూతి కలిగిందని చెప్పారు....
Read More...
National 

Parliament :పార్లమెంటులో రచ్చ కానున్న డీ లిమిటేషన్‌ 

   Parliament :పార్లమెంటులో రచ్చ కానున్న డీ లిమిటేషన్‌  పార్లమెంటులో రచ్చ కానున్న డీ లిమిటేషన్‌  పార్లమెంట్‌ బడ్జెట్‌  సమావేశాల రెండో సెషన్‌ సోమవారం నుంచి జరుగనున్నది. ఈ సమావేశంలోనే పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇప్పటికే పలు అంశాలపై విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాటిని పార్లమెంట్‌ వేదికగా చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ప్రధానంగా జనగణన, అందులోనే కులగణన చేపట్టాలని కాంగ్రెస్‌...
Read More...
National 

Delhi :గిర్‌ అభయారణ్యంలో ప్రధని మోదీ లయన్‌ సఫారీ

 Delhi :గిర్‌ అభయారణ్యంలో ప్రధని మోదీ లయన్‌ సఫారీ గిర్‌ అభయారణ్యంలో ప్రధని మోదీ లయన్‌ సఫారీ సూర్య టుడే డెస్క్ : ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ లయన్‌ సఫారీ చేశారు. గుజరాత్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్న ఆయన.. గిర్‌ వన్యప్రాణి అభయారణ్యంలో కలియతిరిగారు. అడవంతా తిరుగుతూ కెమెరా పట్టుకుని సింహాల ఫోటోలు తీశారు. ప్రతి ఒక్కరూ జీవ...
Read More...