గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు- పాయల్ శంకర్‌

Lies were told by the Governor - Payal Shankar

On
గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు- పాయల్ శంకర్‌

గవర్నర్ జిష్ణుదేవ్‌ నోట ప్రభుత్వం పూర్తిగా అబద్ధాలు చెప్పించిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ అన్నారు. రైతు రుణమాఫీ ఇంకా పూర్తి కాకుండానే పూర్తి చేసినట్లు గవర్నర్ తో మాట్లాడించారని ఆరోపించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేశామని గవర్నర్ ప్రసంగం లో చెప్పారని.. ఏ మహిళను కోటీశ్వరులుగా చేశారో వాళ్ళనే అడుగుదామని అన్నారు పాయల్‌ శంకర్‌. రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటి.. పంటలు ఎండుతున్నా..రైతులను ఎలా ఆదుకుంటారో చెప్పలేదన్నారు. చేయని పనులు చేసినట్లు అబద్ధాలను గవర్నర్ తో చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పులను గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం రోజున బీజేపీ ఎండగడుతుందని పాయల్ శంకర్‌ అన్నారు.

Views: 3

Latest News

Yoga vs Walking:నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా? Yoga vs Walking:నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా? ప్రస్తుత మారుతున్న జీవనశైలి, పొల్యూషన్, తిండి అలవాట్ల కారణంగా జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం సవాల్‌తో...
TUWJ(IJU ):టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి
Mal Reddy Ram Reddy:జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ఆర్ధికసాయం అందజేత
CM Chandrababu : తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేశారు- చంద్రబాబు
గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు- పాయల్ శంకర్‌
YS Jagan:మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే- జగన్‌
Janasena :ఈనెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. భారీ ఏర్పాట్లు