Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. జీవో జారీ! ...
half day schools in Telangana.
By P.Rajesh
On

హైదరాబాద్ -సూర్య టుడే:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వేసవి ప్రారంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మాత్రమే తరగతులను నిర్వహించాలని సూచించింది. మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు భోజనం అందించాలని సూచించింది. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో పరీక్ష నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులను నిర్వహించాలని పేర్కొంది. ఈ విద్యాసంవత్సరం చివరిరోజైన ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించింది.
Views: 76
Tags: తెలంగాణలో ఒంటిపూట బడులు తెలంగాణ లో ఒంటిపూట బడులు తెలంగాణలో నేటి నుంచి ఒంటిపూట బడులు ఒంటిపూట బడులు రేపటి నుంచి ఒంటిపూట బడులు ఒంటిపూట బడులు | half-day school from తెలంగాణలో ఈ నెల 15నుంచి ఒంటిపూట బడులు తెలంగాణలో ఒంటి పూట బడులు ఈ నేల 15 నుండి తెలంగాణ ఒంటి పూట బడులు ఈ నేల 15 వ తేదీ నుండి half day schools in telangana | నేటి నుంచి ఒంటిపూట బడులు | 10tv తెలంగాణ వార్తలు
Latest News
14 Mar 2025 08:21:32
హైదరాబాద్ -సూర్య టుడే:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వేసవి ప్రారంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఈ మేరకు ప్రభుత్వం...