ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది ఆచూకీ తెలియక కుటుంబ సభ్యుల ఆందోళన

Family members worried as 8 people missing in SLBC tunnel

On
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది ఆచూకీ తెలియక కుటుంబ సభ్యుల ఆందోళన

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది ఆచూకీ తెలియక కుటుంబ సభ్యుల ఆందోళన

నాగర్‌ కర్నూల్‌- సూర్య టుడే

నాగర్‌ కర్నూల్‌ జిల్లా దోమలపెంటకు సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు పదో రోజుకు చేరుకున్నాయి. షిఫ్ట్‌ల వారీగా రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. జీపీఆర్‌ ఆధారంగా అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా తవ్వకాలు చేపట్టారు. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం తీవ్రంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే బురద, నీరు రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకంగా మారుతున్నాయి. ఇప్పటికీ కన్వేయర్‌ బెల్ట్‌ పునరుద్ధరణ కాలేదు. ఇవాళ కన్వేయర్‌ బెల్ట్‌ను పునరుద్ధరించే అవకాశం ఉంది. ప్రమాదకర ప్రాంతాల్లో రోబోలను వినియోగించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పది రోజులుగా తమ వారి ఆచూకీ తెలియకపోవడంతో టన్నెల్‌లో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Views: 168

Latest News

Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. జీవో జారీ! ... Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. జీవో జారీ! ...
హైదరాబాద్ -సూర్య టుడే:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వేసవి ప్రారంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఈ మేరకు ప్రభుత్వం...
Yoga vs Walking:నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
TUWJ(IJU ):టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి
Mal Reddy Ram Reddy:జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ఆర్ధికసాయం అందజేత
CM Chandrababu : తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేశారు- చంద్రబాబు
గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు- పాయల్ శంకర్‌
YS Jagan:మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే- జగన్‌