Andhra Pradesh

Andhra Pradesh 

CM Chandrababu : తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేశారు- చంద్రబాబు

CM Chandrababu : తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేశారు- చంద్రబాబు తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు సీఎంగా పనిచేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇచ్చిన వాటా మీద కోర్టుకు వెళ్లారని ఆరోపించారు. మహిళల గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే.. తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేదని చంద్రబాబు విమర్శించారు. మహిళా సాధికారిత అంశంపై సీఎం...
Read More...
Andhra Pradesh 

YS Jagan:మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే- జగన్‌

YS Jagan:మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే- జగన్‌ మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే- జగన్‌ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని.. మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఇవాళ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. వైసీపీ ఆవిర్భవించి 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇవాళ...
Read More...
Andhra Pradesh  Telangana 

Janasena :ఈనెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. భారీ ఏర్పాట్లు

Janasena :ఈనెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. భారీ ఏర్పాట్లు జనసేన ఆవిర్బావ సంబరాలకు చిత్రాడ గ్రామం ముస్తాబవుతోంది.  ఈనెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో 25 ఎకరాల ప్రాంగణంలో సభ నిర్వహించబోతున్నారు.  జనసేన పార్టీ విజయోత్సవ సభలా ఆవిర్భావ సభకు భారీ...
Read More...
Andhra Pradesh 

ప్రొద్దుటూరులో ఫ్లోరెన్స్‌ ఆస్పత్రి సీజ్‌

ప్రొద్దుటూరులో ఫ్లోరెన్స్‌ ఆస్పత్రి సీజ్‌ కడపజిల్లా ప్రొద్దుటూరులో వైద్యశాఖ అధికారులు దాడులు చేశారు. వైద్యశాఖ అనుమతులు లేకుండా కాన్పులు, అబార్షన్లు చేస్తున్న ఫ్లోరెన్స్ ఆసుపత్రిని సీజ్ చేశారు. విజయనగరం వీధిలో ఉన్న ఫ్లోరెన్స్ ఆసుపత్రిలో అనుమతులు లేని వైద్యం చేస్తున్నారని బాధితులు కడప వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. వారి ఫిర్యాదు మేరకు డిప్యూటీ డీఎం అండ్...
Read More...
Andhra Pradesh 

CM Chandrababu:రాజకీయ కక్షలతో నేనెప్పుడూ రాజకీయం చేయలేదు.. ఇక ముందు కూడా చేయను- చంద్రబాబు

CM Chandrababu:రాజకీయ కక్షలతో నేనెప్పుడూ రాజకీయం చేయలేదు.. ఇక ముందు కూడా చేయను- చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌:ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలపై కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన లా అండ్‌ ఆర్డర్‌ కీలకమని చెబుతూ ఈ సందర్భంగా అసాంఘిక శక్తులకు వార్నింగ్‌ ఇచ్చారు. గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం చేస్తున్నామన్నారు. శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ కక్షలతో తానెప్పుడూ రాజకీయం చేయలేదని.. ఇక...
Read More...
Andhra Pradesh 

YS Sharmila:అంగన్‌వాడీలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది- వైఎస్‌ షర్మిల

YS Sharmila:అంగన్‌వాడీలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది- వైఎస్‌ షర్మిల   అంగన్‌వాడీల సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు APCC చీఫ్‌ వైఎస్‌  షర్మిల. ఈ మేరకు అంగన్‌ వాడీ ఉద్యోగుల తరపున ఎక్స్‌ వేదికగా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు . అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చి.. ఇప్పుడు వారికి కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని ఆరోపించారు. మాట
Read More...
Andhra Pradesh 

Ganja in Kakinada:కాకినాడ జిల్లాలో గంజాయి బ్యాచ్‌ అరెస్ట్‌

Ganja in Kakinada:కాకినాడ జిల్లాలో గంజాయి బ్యాచ్‌ అరెస్ట్‌ కాకినాడ జిల్లాలో గంజాయి బ్యాచ్‌ అరెస్ట్‌ కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం సీతారామపురంలో గంజాయి బ్యాచ్ ను  కోరంగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 8 మంది యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరంతా పాత నేరస్దులు కాదని చెప్పారు. కొత్తగా గంజాయి సేవించడానికి అలవాటుపడి, గంజాయిని...
Read More...
Andhra Pradesh 

ముందు వరసలో సీఎం, డిప్యూటీ సీఎం.. జగన్‌కు ప్రతిపక్ష బెంచిలో ముందు సీటు

ముందు వరసలో సీఎం, డిప్యూటీ సీఎం.. జగన్‌కు ప్రతిపక్ష బెంచిలో ముందు సీటు       ముందు వరసలో సీఎం, డిప్యూటీ సీఎం.. జగన్‌కు ప్రతిపక్ష బెంచిలో ముందు సీటు ఏపీ శాసనసభలో ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించారు. ఈమేరకు సభలో సీట్ల కేటాయింపుపై ప్రకటన చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు. ట్రెజరీ బెంచ్‌గా ముందు వరుసలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్లను కేటాయించారు. అనంతరం చీఫ్ విప్, విప్‌లకు సీట్లను...
Read More...