Category
suryaa news live
Telangana 

Telangana congress:మహేశ్ కుమార్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకర్గాల వారీగా సమావేశాలు

 Telangana congress:మహేశ్ కుమార్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకర్గాల వారీగా సమావేశాలు మహేశ్ కుమార్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకర్గాల వారీగా సమావేశాలు. హైదరాబాద్ - సూర్య టుడే :తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మెదక్ పార్లమెంటు నియోజవర్గ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు...
Read More...
Telangana 

BJP VS CONGRESS:బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తోపులాట.. మామునూర్‌ వద్ద టెన్షన్‌

BJP VS CONGRESS:బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తోపులాట.. మామునూర్‌ వద్ద టెన్షన్‌ బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తోపులాట.. మామునూర్‌ వద్ద టెన్షన్‌ వరంగల్ -సూర్య టుడే :వరంగల్ జిల్లా మామునూర్‌ వద్ద బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాల తోపులాటలో మామునూరు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. మామునూర్‌ విమానాశ్రయానికి ఇటీవల కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో...
Read More...