Category
#telangana news #
Telangana 

గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు- పాయల్ శంకర్‌

గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు- పాయల్ శంకర్‌ గవర్నర్ జిష్ణుదేవ్‌ నోట ప్రభుత్వం పూర్తిగా అబద్ధాలు చెప్పించిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ అన్నారు. రైతు రుణమాఫీ ఇంకా పూర్తి కాకుండానే పూర్తి చేసినట్లు గవర్నర్ తో మాట్లాడించారని ఆరోపించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేశామని గవర్నర్ ప్రసంగం లో చెప్పారని.. ఏ మహిళను కోటీశ్వరులుగా చేశారో వాళ్ళనే అడుగుదామని అన్నారు పాయల్‌...
Read More...