రేషన్ బియ్యం పట్టివేత.

On
రేషన్ బియ్యం పట్టివేత.


హయత్ నగర్-సూర్య టుడే:ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు హయత్ నగర్ ఇన్ స్పెక్టర్ నాగ రాజు గౌడ్
 తెలిపారు. ఇన్ స్పెక్టర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉ న్నాయి. హయత్ నగర్ బంజర కాలనీకి  చెందిన మేఘవత్ శ్రీను, కనావత్ రాము అనే ఇద్దరు వ్యక్తులు దాదాపు 07 క్వింటాళ్ల బియ్యాన్నిఇంజాపూర్  తొర్రూర్ మార్గ మధ్యలో ఆటో లో తరలి స్తుండగా వాటిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఇన్ స్పెక్టర్ తెలిపారు.

Views: 397

Related Posts

Latest News

ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన సిఎం ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన సిఎం
హైదరాబాద్‌- షాద్‌నగర్‌ శాసనసభ్యులు కె. శంకరయ్య (వీర్లపల్లి శంకర్‌)  జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్‌ కుమార్‌ గౌడ్‌ శుభాకాంక్షలు...
రేషన్ బియ్యం పట్టివేత.
Harish Rao:కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణకు అన్యాయం : హరీశ్‌రావు
saisuryaa news
Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. జీవో జారీ! ...
Yoga vs Walking:నడక లేదా యోగా ఏది చేస్తే బరువు తగ్గుతారో తెలుసా?
TUWJ(IJU ):టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి