రేషన్ బియ్యం పట్టివేత.

On
రేషన్ బియ్యం పట్టివేత.


హయత్ నగర్-సూర్య టుడే:ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు హయత్ నగర్ ఇన్ స్పెక్టర్ నాగ రాజు గౌడ్
 తెలిపారు. ఇన్ స్పెక్టర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉ న్నాయి. హయత్ నగర్ బంజర కాలనీకి  చెందిన మేఘవత్ శ్రీను, కనావత్ రాము అనే ఇద్దరు వ్యక్తులు దాదాపు 07 క్వింటాళ్ల బియ్యాన్నిఇంజాపూర్  తొర్రూర్ మార్గ మధ్యలో ఆటో లో తరలి స్తుండగా వాటిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఇన్ స్పెక్టర్ తెలిపారు.

Views: 486

Related Posts

Latest News

Punna Kailas Neta:శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన - పున్న కైలాస్ నేత Punna Kailas Neta:శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన - పున్న కైలాస్ నేత
చండూర్ :చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామం లో శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పున్న  కైలాస్ నేత దంపతులు. ఆయన...
KTR :త్వరలో జిల్లాల పర్యటనకు కేటీఆర్‌
మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం..
పేదల భూములు గుంజుకోవద్దు
హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ:Massive theft at hero Vishwak Sen's sister's house
తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించడం దుర్మార్గం- బండి సంజయ్‌
SLCB Tunnel :ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు.. పనులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్‌:Relief efforts ongoing at SLBC Tunnel.. District Collector supervises work