hyderabad:తెల్లాపూర్ లో దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసిన కొడుకు

Son kills mother for property

On
 hyderabad:తెల్లాపూర్ లో దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసిన కొడుకు

 

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నతల్లిని అతి దారుణంగా హత్య చేశాడో కొడుకు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధి డివినో విల్లాస్‌లో ఈ ఘటన జరిగింది. తాగుడుకు బానిస అయిన నవారు కార్తీక్ రెడ్డి (26) తల్లి రాధిక (52) పై కత్తితో దాడి చేశాడు.  హుటాహుటిన కుటుంబ సభ్యులు అన్నపూర్ణను సిటిజెన్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్లగండ్లలోని సిటిషన్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. మద్యానికి బానిసై ఆస్తికోసం కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడి ఈరోజు ఉదయం కార్తీక్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Views: 11

Latest News

నేను సీనియర్‌ని.. నాకు ఎలా మాట్లాడాలో తెలుసు : Mla Danam Nagender Aggressive Speech In Assembly నేను సీనియర్‌ని.. నాకు ఎలా మాట్లాడాలో తెలుసు : Mla Danam Nagender Aggressive Speech In Assembly
హైదరాబాద్‌: తాను సీనియర్‌ ఎమ్మెల్యేని, తనకి ఏం మాట్లాడాలో తెలుసు. ఏం మాట్లాడాలో తనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. అనేక...
MLA Balu Naik :మంత్రి పదవి రేసులో నేను ఉన్నా : ఎమ్మెల్యే బాలు నాయక్‌
Crime News:కిలాడీ లేడీ అరెస్టు
Telangana High Court:హైకోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్‌కు కోటి జరిమానా
Betting Apps:బెట్టింగ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం : డీసీపీ విజయ్‌కుమార్‌
రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికీ విరాళం 
park-kabza:శ్రీ రంగా పురం కాలనీ లోని పార్క్ కబ్జా కాలేదు.