Category
telangananews live
Telangana 

hyderabad:తెల్లాపూర్ లో దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసిన కొడుకు

 hyderabad:తెల్లాపూర్ లో దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసిన కొడుకు    సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నతల్లిని అతి దారుణంగా హత్య చేశాడో కొడుకు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధి డివినో విల్లాస్‌లో ఈ ఘటన జరిగింది. తాగుడుకు బానిస అయిన నవారు కార్తీక్ రెడ్డి (26) తల్లి రాధిక (52) పై కత్తితో దాడి చేశాడు.  హుటాహుటిన కుటుంబ సభ్యులు అన్నపూర్ణను సిటిజెన్...
Read More...