Category
# telangana news#saisuryaa #
Telangana 

పందుల స్వైర విహారం

పందుల స్వైర విహారం తుర్కయంజాల్ -సూర్య టుడే:తుర్కయంజాల్  మున్సిపల్ లోపందులు స్వైర విహారం చేస్తున్నాయి. నిత్యం పందులు పంది పిల్లలతో కలిసి రోడ్లపై తిరుగాడుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పందులు రోడ్లపై, జన నివాసాల చుట్టూ సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇంటి పెరటిలో ఉన్న ఆకుకూరలు, పూల మొక్కలను పాడుచేస్తూ పరిసరాలను ఆశుభ్రపరుస్తున్నాయి. వీటి...
Read More...