Category
telugu news
Andhra Pradesh 

ప్రొద్దుటూరులో ఫ్లోరెన్స్‌ ఆస్పత్రి సీజ్‌

ప్రొద్దుటూరులో ఫ్లోరెన్స్‌ ఆస్పత్రి సీజ్‌ కడపజిల్లా ప్రొద్దుటూరులో వైద్యశాఖ అధికారులు దాడులు చేశారు. వైద్యశాఖ అనుమతులు లేకుండా కాన్పులు, అబార్షన్లు చేస్తున్న ఫ్లోరెన్స్ ఆసుపత్రిని సీజ్ చేశారు. విజయనగరం వీధిలో ఉన్న ఫ్లోరెన్స్ ఆసుపత్రిలో అనుమతులు లేని వైద్యం చేస్తున్నారని బాధితులు కడప వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. వారి ఫిర్యాదు మేరకు డిప్యూటీ డీఎం అండ్...
Read More...
Telangana 

Gaddar Awards :గద్దర్‌ అవార్డుల విధివిధానాలు ఖరారు.. జీవో జారీ

Gaddar Awards :గద్దర్‌ అవార్డుల విధివిధానాలు ఖరారు.. జీవో జారీ గద్దర్‌ అవార్డుల విధివిధానాలు ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం  ఇవాళ జీవో నెంబర్‌ 25 ను విడుదల చేసింది. తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలందించిన పైడి జయరాజ్‌, కాంతారావు, ఎం ప్రభాకర్‌ రెడ్డి పేర్లతో అవార్డులు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014...
Read More...
Andhra Pradesh 

CM Chandrababu:రాజకీయ కక్షలతో నేనెప్పుడూ రాజకీయం చేయలేదు.. ఇక ముందు కూడా చేయను- చంద్రబాబు

CM Chandrababu:రాజకీయ కక్షలతో నేనెప్పుడూ రాజకీయం చేయలేదు.. ఇక ముందు కూడా చేయను- చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌:ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలపై కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన లా అండ్‌ ఆర్డర్‌ కీలకమని చెబుతూ ఈ సందర్భంగా అసాంఘిక శక్తులకు వార్నింగ్‌ ఇచ్చారు. గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం చేస్తున్నామన్నారు. శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ కక్షలతో తానెప్పుడూ రాజకీయం చేయలేదని.. ఇక...
Read More...
Telangana 

-మహిళా పోలీసుల సేవలు అభినందనీయం.

-మహిళా పోలీసుల సేవలు అభినందనీయం. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంవేడుకలు..
Read More...
Telangana 

dangeres-virus-congress: కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్ ..ఎక్స్‌లో కేటీఆర్‌

dangeres-virus-congress: కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్ ..ఎక్స్‌లో కేటీఆర్‌ ముఖ్యమంత్రి రాసుకునే “చీకటి చరిత్ర”ఇదేనా..? Is this the "dark history" that the Chief Minister is writing?
Read More...
Telangana 

రావిర్యాలలో ఏటీఎం చోరి

రావిర్యాలలో ఏటీఎం చోరి Rangareddy :రావిర్యాలలో ఏటీఎం చోరి ఇబ్రహీంపట్నం- సూర్య టుడే :గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్ ను ధ్వంసం చేసిసుమారు రూ.29,69,900 లక్షల డబ్బును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఎస్బిఐ ఎటిఎం వద్దకు కారులో...
Read More...

సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా ప్రయాణించాలి- బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క

సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా ప్రయాణించాలి- బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా ప్రయాణించాలి- బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క హైదరాబాద్, సూర్య టుడే : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం బేగంపేటలో బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత పదేళ్ల...
Read More...
Telangana  Entertainment 

GHMC : సికింద్రాబాద్‌లో రోడ్డుపై విరిగిపడిన వృక్షం

GHMC : సికింద్రాబాద్‌లో రోడ్డుపై విరిగిపడిన వృక్షం సికింద్రబాద్‌ ఓల్డ్ బోయిన్‌పల్లిలో పెద్ద చెట్టు విరిగిపడింది
Read More...