Category
telangana news
Andhra Pradesh 

ప్రొద్దుటూరులో ఫ్లోరెన్స్‌ ఆస్పత్రి సీజ్‌

ప్రొద్దుటూరులో ఫ్లోరెన్స్‌ ఆస్పత్రి సీజ్‌ కడపజిల్లా ప్రొద్దుటూరులో వైద్యశాఖ అధికారులు దాడులు చేశారు. వైద్యశాఖ అనుమతులు లేకుండా కాన్పులు, అబార్షన్లు చేస్తున్న ఫ్లోరెన్స్ ఆసుపత్రిని సీజ్ చేశారు. విజయనగరం వీధిలో ఉన్న ఫ్లోరెన్స్ ఆసుపత్రిలో అనుమతులు లేని వైద్యం చేస్తున్నారని బాధితులు కడప వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. వారి ఫిర్యాదు మేరకు డిప్యూటీ డీఎం అండ్...
Read More...
Telangana 

Gaddar Awards :గద్దర్‌ అవార్డుల విధివిధానాలు ఖరారు.. జీవో జారీ

Gaddar Awards :గద్దర్‌ అవార్డుల విధివిధానాలు ఖరారు.. జీవో జారీ గద్దర్‌ అవార్డుల విధివిధానాలు ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం  ఇవాళ జీవో నెంబర్‌ 25 ను విడుదల చేసింది. తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలందించిన పైడి జయరాజ్‌, కాంతారావు, ఎం ప్రభాకర్‌ రెడ్డి పేర్లతో అవార్డులు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014...
Read More...
Telangana 

Telangana MLC:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల కోసంనామినేషన్లు వేసిన విజయశాంతి

Telangana MLC:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల కోసంనామినేషన్లు వేసిన విజయశాంతి సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం నామి నామినేషన్‌బిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన  దాసోజ్‌ శ్రవణ్‌ 
Read More...
Telangana 

-మహిళా పోలీసుల సేవలు అభినందనీయం.

-మహిళా పోలీసుల సేవలు అభినందనీయం. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంవేడుకలు..
Read More...
Telangana 

రావిర్యాలలో ఏటీఎం చోరి

రావిర్యాలలో ఏటీఎం చోరి Rangareddy :రావిర్యాలలో ఏటీఎం చోరి ఇబ్రహీంపట్నం- సూర్య టుడే :గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్ ను ధ్వంసం చేసిసుమారు రూ.29,69,900 లక్షల డబ్బును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఎస్బిఐ ఎటిఎం వద్దకు కారులో...
Read More...
Telangana 

అమానవీయ ఘటన.. తల్లిని నడిరోడ్డుపై వదిలి వెళ్లిన కొడుకు

అమానవీయ ఘటన.. తల్లిని నడిరోడ్డుపై వదిలి వెళ్లిన కొడుకు అమానవీయ ఘటన.. తల్లిని నడిరోడ్డుపై వదిలి వెళ్లిన కొడుకు వనస్థలిపురం-సూర్య టుడే: హైదరాబాద్‌ శివారు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మనసురాబాద్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. చివరి దశలో ఆసరాగా ఉండాల్సిన కొడుకు .. వృద్ధురాలైన తల్లిని నడిరోడ్డుమీద వదిలేసి వెళ్లిపోయాడు. ఆమె కర్రపట్టుకుని దీనంగా రోడ్డు మీద కూర్చుని ఉంటే కాలనీ వాసులు అక్కున...
Read More...
Telangana  Entertainment 

SCIENCE:విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు సైన్స్ ఫెయిర్

 SCIENCE:విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు సైన్స్ ఫెయిర్ విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు సైన్స్ ఫెయిర్ఇబ్రహీంపట్నం- సూర్య టుడే :  విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకే సైన్స్ ఫెయిర్ ఉపయోగపడుతుందని ఇబ్రహీంపట్నం ఆంగ్లిస్ట్ స్కూల్ కరస్పాండెంట్ నీలం భాను అన్నారు.సైన్స్ ఫేర్ ద్వారా విద్యార్థుల క్రియేటివిటీ బయట పడుతుందని తెలిపారు.  ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలపై నైపుణ్యాన్ని వెలికి
Read More...
Telangana 

RTC CONDUCTOR, పురుగుల మందు తాగి ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య

RTC CONDUCTOR,  పురుగుల మందు తాగి ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య పురుగుల మందు తాగి ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్యయాచారం సూర్య న్యూస్ ( ఫిబ్రవరి 28):. మండల పరిధిలో యాచారం గ్రామపంచాయతీ సమీపంలో గాండ్లగూడకు చెందిన ఆర్టీసీ కండక్టర్ అంజయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం పురుగుల మందు తాగడంతో స్థానికులు హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం...
Read More...

సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా ప్రయాణించాలి- బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క

సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా ప్రయాణించాలి- బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా ప్రయాణించాలి- బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క హైదరాబాద్, సూర్య టుడే : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం బేగంపేటలో బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత పదేళ్ల...
Read More...
Telangana  Entertainment 

GHMC : సికింద్రాబాద్‌లో రోడ్డుపై విరిగిపడిన వృక్షం

GHMC : సికింద్రాబాద్‌లో రోడ్డుపై విరిగిపడిన వృక్షం సికింద్రబాద్‌ ఓల్డ్ బోయిన్‌పల్లిలో పెద్ద చెట్టు విరిగిపడింది
Read More...