Category
ap news
Andhra Pradesh  Telangana 

Janasena :ఈనెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. భారీ ఏర్పాట్లు

Janasena :ఈనెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. భారీ ఏర్పాట్లు జనసేన ఆవిర్బావ సంబరాలకు చిత్రాడ గ్రామం ముస్తాబవుతోంది.  ఈనెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో 25 ఎకరాల ప్రాంగణంలో సభ నిర్వహించబోతున్నారు.  జనసేన పార్టీ విజయోత్సవ సభలా ఆవిర్భావ సభకు భారీ...
Read More...
Telangana 

డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం వివాదం.. మచిలీపట్నం వైసీపీ ఆఫీసు దగ్గర పోలీసులు

డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం వివాదం.. మచిలీపట్నం వైసీపీ ఆఫీసు దగ్గర పోలీసులు కృష్ణాజిల్లా మచిలీపట్నం వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద టెన్షన్‌ వాతావరణం నెలకొంది. డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం వివాదాస్పదంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. స్టేటస్‌ కో ఉన్న వైసీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి వైసీపీ కార్యాలయానికి వెళ్లే డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం చేపట్టారు...
Read More...
Andhra Pradesh 

ప్రొద్దుటూరులో ఫ్లోరెన్స్‌ ఆస్పత్రి సీజ్‌

ప్రొద్దుటూరులో ఫ్లోరెన్స్‌ ఆస్పత్రి సీజ్‌ కడపజిల్లా ప్రొద్దుటూరులో వైద్యశాఖ అధికారులు దాడులు చేశారు. వైద్యశాఖ అనుమతులు లేకుండా కాన్పులు, అబార్షన్లు చేస్తున్న ఫ్లోరెన్స్ ఆసుపత్రిని సీజ్ చేశారు. విజయనగరం వీధిలో ఉన్న ఫ్లోరెన్స్ ఆసుపత్రిలో అనుమతులు లేని వైద్యం చేస్తున్నారని బాధితులు కడప వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. వారి ఫిర్యాదు మేరకు డిప్యూటీ డీఎం అండ్...
Read More...
Telangana 

Gaddar Awards :గద్దర్‌ అవార్డుల విధివిధానాలు ఖరారు.. జీవో జారీ

Gaddar Awards :గద్దర్‌ అవార్డుల విధివిధానాలు ఖరారు.. జీవో జారీ గద్దర్‌ అవార్డుల విధివిధానాలు ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం  ఇవాళ జీవో నెంబర్‌ 25 ను విడుదల చేసింది. తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలందించిన పైడి జయరాజ్‌, కాంతారావు, ఎం ప్రభాకర్‌ రెడ్డి పేర్లతో అవార్డులు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014...
Read More...
Andhra Pradesh 

CM Chandrababu:రాజకీయ కక్షలతో నేనెప్పుడూ రాజకీయం చేయలేదు.. ఇక ముందు కూడా చేయను- చంద్రబాబు

CM Chandrababu:రాజకీయ కక్షలతో నేనెప్పుడూ రాజకీయం చేయలేదు.. ఇక ముందు కూడా చేయను- చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌:ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలపై కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన లా అండ్‌ ఆర్డర్‌ కీలకమని చెబుతూ ఈ సందర్భంగా అసాంఘిక శక్తులకు వార్నింగ్‌ ఇచ్చారు. గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం చేస్తున్నామన్నారు. శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ కక్షలతో తానెప్పుడూ రాజకీయం చేయలేదని.. ఇక...
Read More...
Telangana 

Pawan Kalyan : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టర్ విడుదల చేసిన నాదెండ్ల మనోహర్‌

Pawan Kalyan : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టర్ విడుదల చేసిన నాదెండ్ల మనోహర్‌ జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టర్ విడుదల చేసిన నాదెండ్ల మనోహర్‌ ఆంధ్రప్రదేశ్ -సూర్య టుడే :పిఠాపురం వేదికగా మార్చి 14 తేదీన జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.  సభా స్థలిని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల...
Read More...