Category
#telangana congress#
Telangana 

Mal Reddy Ram Reddy:జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ఆర్ధికసాయం అందజేత

 Mal Reddy Ram Reddy:జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన  రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి  ఆర్ధికసాయం అందజేత తుర్కయంజాల్- సూర్య టుడే:ఇటీవల ఆకస్మికంగా చనిపోయిన విశాలాంధ్ర దినపత్రిక విలేకరి సూరేపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను బుధవారం రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి పరామర్శించారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం పరంగా ఆదుకోవడానికి అన్ని విధాల కృషి చేస్తామని తెలిపారు.బాధిత కుటుంబాన్ని పరామర్శించినవారిలోటీపీసీసీ సభ్యులు కాకుమాను సునీల్, కాంగ్రెస్ నేతలు...
Read More...
Telangana 

గాంధీభవన్‌లో ఆశావాహుల సందడి

గాంధీభవన్‌లో ఆశావాహుల సందడి గాంధీభవన్‌లో ఆశావాహుల సందడి హైదరాబాద్, సూర్య టుడే : గాంధీ భవన్లో ఆశావాహుల హడావిడి ఎక్కువైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్‌ విడుదలవడంతో ఎమ్మెల్సీ అవకాశం తమకి ఇవ్వాలని పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌కి అర్జీ పెట్టుకుంటున్నారు. తమ ప్రాంత ఎమ్మెల్యేలు, మద్దతుదారులతో గాంధీ భవన్ చేరుకుంటున్నారు. దొమ్మటి సాంబయ్యకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని పార్లమెంట్...
Read More...