Category
# TELANGANA NEWS #
తెలంగాణ  క్రైమ్ 

Police showing humanity:మానవత్వం చాటుకున్న ఇన్ స్పెక్టర్  నాగరాజుగౌడ్

Police showing humanity:మానవత్వం చాటుకున్న  ఇన్ స్పెక్టర్  నాగరాజుగౌడ్ కేసుల విషయంలో కరకుగా వ్యవహరించడమే పోలీసులకు తెలుసని అనుకుంటారు. అది తప్పు అని అనేక సందర్భాలు తెలిపిన ఘటనలు ఉన్నాయి.  అలాంటిదే ఈ ఘటన.
Read More...
తెలంగాణ 

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉగాది పచ్చడి పంపిణీ .

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉగాది పచ్చడి పంపిణీ . నల్గొండ టౌన్ -సూర్య టుడే:ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సేవా భారతి & వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోనీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, వారి బంధువులకు, అలాగే వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర ఉద్యోగులకు ఉగాది ప్రత్యేక పచ్చడిని...
Read More...
తెలంగాణ 

betting apps:బెట్టింగ్‌ యాప్స్‌పై కఠిన చర్యలు : సీఎం రేవంత్‌

 betting apps:బెట్టింగ్‌ యాప్స్‌పై కఠిన చర్యలు : సీఎం రేవంత్‌ హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.   గేమింగ్‌, రమ్మీ కేసులు, చర్యలకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  ప్రకటించారు. స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తునకు సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం...
Read More...
తెలంగాణ 

పందుల స్వైర విహారం

పందుల స్వైర విహారం తుర్కయంజాల్ -సూర్య టుడే:తుర్కయంజాల్  మున్సిపల్ లోపందులు స్వైర విహారం చేస్తున్నాయి. నిత్యం పందులు పంది పిల్లలతో కలిసి రోడ్లపై తిరుగాడుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పందులు రోడ్లపై, జన నివాసాల చుట్టూ సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇంటి పెరటిలో ఉన్న ఆకుకూరలు, పూల మొక్కలను పాడుచేస్తూ పరిసరాలను ఆశుభ్రపరుస్తున్నాయి. వీటి...
Read More...
తెలంగాణ 

park-kabza:శ్రీ రంగా పురం కాలనీ లోని పార్క్ కబ్జా కాలేదు.

park-kabza:శ్రీ రంగా పురం కాలనీ లోని పార్క్ కబ్జా కాలేదు. మాజీ వైస్‌ చైర్‌పర్సన్‌ హరిత ధన్ రాజ్ గౌడ్ పై ఆరోపణలు సరికాదు.
Read More...
తెలంగాణ 

తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించడం దుర్మార్గం- బండి సంజయ్‌

తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించడం దుర్మార్గం- బండి సంజయ్‌ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. పొట్టి శ్రీరాములు గొప్ప దేశభక్తుడు. దేశ స్వాతంత్ర్యం కోసం అనేకసార్లు జైలుకు వెళ్లి ఉద్యమించిన నేత పేరును తొలగించి అవమానిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఆంధ్రా మూలాలున్నాయని పొట్టి శ్రీరాములు పేరు తొలగించారని... మరి ఆ...
Read More...
తెలంగాణ 

డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం వివాదం.. మచిలీపట్నం వైసీపీ ఆఫీసు దగ్గర పోలీసులు

డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం వివాదం.. మచిలీపట్నం వైసీపీ ఆఫీసు దగ్గర పోలీసులు కృష్ణాజిల్లా మచిలీపట్నం వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద టెన్షన్‌ వాతావరణం నెలకొంది. డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం వివాదాస్పదంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. స్టేటస్‌ కో ఉన్న వైసీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి వైసీపీ కార్యాలయానికి వెళ్లే డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం చేపట్టారు...
Read More...
తెలంగాణ 

శ్రీనివాస్ కుటుంబానికి ఆర్ధికసాయం

శ్రీనివాస్ కుటుంబానికి ఆర్ధికసాయం తుర్కయంజాల్- సూర్య టుడే:ఇటీవల ఆకస్మికంగా చనిపోయిన విశాలాంధ్ర దినపత్రిక విలేకరి సూరేపల్లి శ్రీనివాస్ కుటుంబానికి రంగారెడ్డి జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి రూ.11వేలు ఆర్ధిక సాయం అందజేశారు. తుర్కయంజాల్ లోని నివాసంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులను లక్ష్మారెడ్డి పరామర్శించారు. తాము ఉన్నామని వారికి భరోసా కల్పించారు. ఏ అవసరం వచ్చినా...
Read More...
తెలంగాణ 

ప్రభుత్వాన్ని అప్పులపై నిలదీయాలి.. కేసీఆర్‌ దిశానిర్దేశం

ప్రభుత్వాన్ని అప్పులపై నిలదీయాలి.. కేసీఆర్‌ దిశానిర్దేశం    హైదరాబాద్-సూర్య టుడే:రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి. అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం మూడు గంట‌ల‌కు పైగా కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా బ‌డ్జెట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు కేసీఆర్...
Read More...
తెలంగాణ 

సజ్జనార్ అవినీతిపై విచారణ జరిపించి మా ఉద్యోగాలను మాకు ఇవ్వండి-

సజ్జనార్ అవినీతిపై విచారణ జరిపించి మా ఉద్యోగాలను మాకు ఇవ్వండి- సజ్జనార్ అవినీతిపై విచారణ జరిపించి మా ఉద్యోగాలను మాకు ఇవ్వండి- తొలగించిన ఆర్టీసీ కార్మికులుగత బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో తొలగించబడిన ఆర్టీసీ కార్మికుల ను తిరిగి విధులలోకి తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. చిన్న చిన్న తప్పులకే తమను విధుల...
Read More...