Category
# TELANGANA NEWS #
Telangana 

డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం వివాదం.. మచిలీపట్నం వైసీపీ ఆఫీసు దగ్గర పోలీసులు

డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం వివాదం.. మచిలీపట్నం వైసీపీ ఆఫీసు దగ్గర పోలీసులు కృష్ణాజిల్లా మచిలీపట్నం వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద టెన్షన్‌ వాతావరణం నెలకొంది. డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం వివాదాస్పదంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. స్టేటస్‌ కో ఉన్న వైసీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి వైసీపీ కార్యాలయానికి వెళ్లే డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం చేపట్టారు...
Read More...
Telangana 

శ్రీనివాస్ కుటుంబానికి ఆర్ధికసాయం

శ్రీనివాస్ కుటుంబానికి ఆర్ధికసాయం తుర్కయంజాల్- సూర్య టుడే:ఇటీవల ఆకస్మికంగా చనిపోయిన విశాలాంధ్ర దినపత్రిక విలేకరి సూరేపల్లి శ్రీనివాస్ కుటుంబానికి రంగారెడ్డి జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి రూ.11వేలు ఆర్ధిక సాయం అందజేశారు. తుర్కయంజాల్ లోని నివాసంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులను లక్ష్మారెడ్డి పరామర్శించారు. తాము ఉన్నామని వారికి భరోసా కల్పించారు. ఏ అవసరం వచ్చినా...
Read More...
Telangana 

ప్రభుత్వాన్ని అప్పులపై నిలదీయాలి.. కేసీఆర్‌ దిశానిర్దేశం

ప్రభుత్వాన్ని అప్పులపై నిలదీయాలి.. కేసీఆర్‌ దిశానిర్దేశం    హైదరాబాద్-సూర్య టుడే:రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి. అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం మూడు గంట‌ల‌కు పైగా కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా బ‌డ్జెట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు కేసీఆర్...
Read More...
Telangana 

సజ్జనార్ అవినీతిపై విచారణ జరిపించి మా ఉద్యోగాలను మాకు ఇవ్వండి-

సజ్జనార్ అవినీతిపై విచారణ జరిపించి మా ఉద్యోగాలను మాకు ఇవ్వండి- సజ్జనార్ అవినీతిపై విచారణ జరిపించి మా ఉద్యోగాలను మాకు ఇవ్వండి- తొలగించిన ఆర్టీసీ కార్మికులుగత బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో తొలగించబడిన ఆర్టీసీ కార్మికుల ను తిరిగి విధులలోకి తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. చిన్న చిన్న తప్పులకే తమను విధుల...
Read More...